- సమస్యను పరిస్కరించాలని టీఆర్ ఎస్ పారర్టీ జిల్లా అధ్యక్షుడు, పినపాక ఎమ్మెల్యే ను కలిసిన సీతారాంపురం సర్పంచ్ సుశీల.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక శాసనసభ్యులు,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రేగా కాంతారావు ను అశ్వారావుపేట నియోజకవర్గం ములకలపల్లి మండలం సీతారాంపురం సర్పంచ్ సున్నం సుశీల ఆధ్వర్యంలో రేగా కాంతారావు ను మర్యాదపూర్వకంగా కలిసారూ. ఈ సందర్బంగా ములకలపల్లి మండలం పూసుగూడెం రెవెన్యూ గ్రామం సీతారాంపురం గ్రామపంచాయతీ పాత సరిహద్దు నుండి 600 మీటర్ల మా యొక్క సరిహద్దును ఆక్రమించుకున్నారని, విస్తీర్ణం14 ఎకరాల 22 కుంటలు గల గిరిజన రైతుల చెందిన సుమారు 10 మందికి సంబంధించిన భూములను అన్యాయంగ ఆక్రమించుకుంటున్నారని చేస్తున్నారని తెలియజేసారు.తక్షణమే స్పందించి పాల్వంచ తాసిల్దార్ తో చరవాణిలో మాట్లాడుతూ సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో, సర్పంచ్ సున్నం సుశీల, మాజి సొసైటీ చైర్మన్ కరుటూరి కృష్ణ ,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: