దమ్మపేట మే 20 ( మన్యం మనుగడ ) : భారత జాతీయ మహిళా సమాఖ్య జిల్లా మహాసభలు విజయవంతం చేయటానికి గానూ ఇల్లందు బయలుదేరి వెళుతున్న దమ్మపేట మహిళా సమాఖ్య సభ్యులు జానీ బేగం,తుపాకుల శాంతి ,బెల్లం కృష్ణవేణి ,పద్దం విజయలక్ష్మి , వీరలక్ష్మి,గాజ బోయిన కృష్ణవేణి,నాగాపల్లి చంద్రకళ ,తిరుపతమ్మ,కుమారి , నక్కానాగమణి తదితరులు ఉన్నారు.
Post A Comment: