మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం పినపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం నాడు డీఎంహెచ్ఓ డాక్టర్ దయానంద స్వామి సందర్శించారు. ఆశా కార్యకర్తల ఈ కార్యక్రమంలో పాల్గొని ఆరోగ్య శాఖ లో ప్రస్తుతం జరుగుతున్న అన్ని కార్యక్రమాలకు సంబంధించి పున పరిశీలన చేయడం జరిగింది. జరుగుతున్న కార్యక్రమాలకు సంబంధించి సూచనలను, సలహాలను చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్ సి డి సమన్వయకర్త రాంప్రసాద్, హెచ్ ఈ ఓ వీరస్వామి, ఏఎన్ఎంలు, ఆశా లు తదితరులు పాల్గొన్నారు
Post A Comment: