CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

రాహుల్ గాంధీని కలిసిన కాంగ్రెస్ నాయకులు జేష్ట.

Share it:


మన్యం మనుగడ, అశ్వారావుపేట: తెలంగాణ రాష్ట్ర పర్యటనకు వచ్చిన కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీని అశ్వారావుపేట నియోజవర్గ నాయకులు జేష్ఠ సత్యనారాయణ చౌదరి గాంధీభవన్లో కలిసారు. గాంధీ భవన్ లోమాజీ ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. రాహుల్ గాంధీ మరియు సీ ఎల్ పీ లీడర్ బట్టి విక్రమార్కని కలిసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గ రాజకీయ పరిస్థితుల గురించి చర్చించడం జరిగింది. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని చర్చించుకోవడం జరిగింది.

Share it:

TS

Post A Comment: