దమ్మపేట మే 21 ( మన్యం మనుగడ ) : పట్వారీగూడెం గ్రామం లో జెడ్పీటీసీ పైడి వేంకటేశ్వరరావు ఆధ్వర్యంలో మన ఊరు మన బడి కార్యక్రమాన్ని ప్రారంభించారు .పాత బిల్డింగులను కూల్చివేసి కొత్త గదులు నిర్మించాలని జడ్పీటీసీ సూచించారు .ఈ కార్యక్రమంలో ఎంపీపీ సోయం ప్రసాద్ ,దొడ్డాకుల రాజేశ్వరరావు,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కొయ్యల అచ్యుతరావు , ఎంఈవో కీసర లక్ష్మి ,హెడ్ మాస్టర్ జగపతి ,మెచ్చు వెంకటేశ్వరరావు , ఉప సర్పంచ్ రెడ్డిమల్ల నాగయ్య ,రాయల నాగేశ్వరరావు,బొల్లికొండ ప్రభాకర్ ,చెలికాని భాస్కరరావు ,మొగిలి కృష్ణ బొల్లికొండ ప్రభాకర్ ,వాసం శ్రీను , ,కూరం అర్జునరావు,రెడ్డి మల్ల చిట్టి నారాయణ,బొజ్జా రమేష్,నాగబాబు తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: