మన్యం మనుగడ, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట పట్టణం వడ్డెర బజారులో దారుణం వృద్ధుడు సజీవ దహనం ఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివారాలు ప్రకారం వడ్డెర బజారులో ఒక చుట్టి గుడిసలో నివాసం ఉంటున్న జల్లి పెద్ద బిక్షం (80) ఇంట్లో కరెంటు పోవడం తో కొవ్వొత్తిని వెలిగించుకొని పడుకున్నాడు 11 గంటల ప్రాంతం లో కొవ్వొత్తి గుడిసె లోపల ఉన్న ప్లాస్టిక్ భరకాలకు అంటుకొని ఇంటిలో మంటలు చెలరేగాయి ఇది గమనించిన స్థానికులు మంటలు ఆర్పీ చూడగా బిక్షం సజీవదహనం అయ్యాడు. ఫైర్ & పోలీస్ & స్థానిక ఎంపీటీసీ వేముల భారతి భర్త ప్రతాప్, స్థానికులు మృత దేహాన్ని బయటకు తీయడం జరిగింది.
Navigation
Post A Comment: