మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం, ముత్యాలమ్మ నగర్ గ్రామ పంచాయతీ పరిధిలోని మడకం కృష్ణ,ధనలక్ష్మి కుమార్తె ఓనీల అలంకరణ వేడుకకు హాజరై సుదీప ను అక్షింతలు వేసి ఆశీర్వదించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పొశం. నరసింహారావు,పీఏసీఎస్ చైర్మన్ కుర్రి.నాగేశ్వరరావు, సర్పంచ్ కొమరం.జంపేశ్వరి, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యంబాబు, పట్టణ అధ్యక్షులు అడపా. అప్పారావు,కార్యదర్శులు,నవీన్,మీడియా ఇంచార్జి యాదగిరి గౌడ్,నాయకులు శ్యామ్ సుందర్,కృష్ణ, రమణ స్థానిక నాయకులు,కార్యకర్తలు,యువజన నాయకులు సృజన్,రాజు, అభిమానులు,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: