మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఐలాపురం గ్రామంలో నూతనంగా ఏర్పాటుచేసిన వరలక్ష్మి పురుగు మందుల దుకాణంను తెలంగాణ ప్రభుత్వ విప్, నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పినపాక మండల టిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు.
Post A Comment: