మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ , పినపాక శాసనసభ్యులు , భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు ను పినపాక మండల రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు దొడ్డ శ్రీనివాస్ రెడ్డి, ఏడూళ్ల బయ్యారం ఎంపిటిసి దొడ్డ తిరుపతమ్మ దంపతులు మంగళవారం నాడు మర్యాదపూర్వకంగా కలిసి ఈనెల 21వ తేదీన తన కుమారుడి వివాహానికి హాజరు కావాలని ఆహ్వాన పత్రికను అందిస్తూ ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులు, వ్యాపారవేత్త ముక్కు నర్సారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: