దమ్మపేట మే 25 ( మన్యం మనుగడ ) : తెలంగాణ శాసనసభా ప్రాంగణంలో రాజ్యసభకు నామినేషన్ వేస్తున్న ఖమ్మం జిల్లా ముద్దు బిడ్డలు హెటిరో డ్రగ్స్ చైర్మన్ బండి పార్థసారథి రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి) లను కలిసి ఎంపీ నామా నాగేశ్వరరావు సూచన మేరకు విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో ప్రత్యేక పూజలు చేసి అమ్మ వారి వస్త్రం, కుంకుమ అందజేసిన మందలపల్లి ఉపసర్పంచ్ పీడ్ ద నీడ్ చైర్మన్ గారపాటి సూర్యనారాయణ అనురాధ దంపతులు.
Post A Comment: