పక్కనే ఉన్న కర్ణాటకలోని తుంగభద్ర నదిపై ఉన్న అప్పర్ భద్రకు జాతీయ హోదా ఇస్తరు. కానీ మేం అడిగితే వినబడనట్టు ముందుకు పోతరని అమిత్ షాను ఉద్దేశించి కేటీఆర్ వ్యాఖ్యానించారు. అమిత్ షాకు నీతి, నిజాయితీ, సిగ్గు లజ్జ ఉంటే తెలంగాణకు కృష్ణా జలాల్లో 511 టీఎంసీలు కేటాయించి, వెంటనే పాలమూరుకు జాతీయ హోదా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఉత్తగ మాటలు చెప్పుడు కాదని అమిత్ షాపై కేటీఆర్ ధ్వజమెత్తారు.
Post A Comment: