భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైఎస్సార్ టీపీ జిల్లా అధికార ప్రతినిధిగా దమ్మపేట మండలం అంకంపాలెం గ్రామానికి చెందిన పెనుబల్లి రమేష్ బాబు ఎంపికైనారు.ఈ సందర్భంగా రమేష్ బాబు మాట్లాడుతూ పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తానని రాబోయేది వైఎస్సార్ తెలంగాణ పార్టీ ప్రభుత్వమే అని షర్మిలక్క ముఖ్యమంత్రి అయిద్దని పార్టీ కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని హైకోర్టు న్యాయవాది వైఎస్సార్ టీపి జిల్లా అధికార ప్రతినిధి పెనుబల్లి రమేష్ బాబు తెలిపారు.ఈ అవకాశం ఇచ్చిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైఎస్సార్ టీపీ అధ్యక్షుడు నరాల సత్యనారాయణ కు కృతజ్ఞతలు తెలిపారు.
Navigation
Post A Comment: