మన్యం మనుగడ, పినపాక:
జి టి ఎస్ ఎస్ ఎస్ స్వచ్ఛంద సేవా సంస్థ ఖమ్మం ఆధ్వర్యంలో పినపాక మండలం తోగ్గూడెం గ్రామం లో గల జి టి ఎస్ ఎస్ ఎస్ .చైల్డ్ కేర్ సెంటర్ నందునందు 90 మంది. నిరుపేద పిల్లలకు ఒక్కొక్కరికి 10 కేజీ ల బియ్యం నిత్యావసర వస్తువులు ఎంపీపీ గుమ్మడి.గాందీ , ఎంపీటీసీ చితాపంటి.సత్యం ,టీ ఆర్ స్ మండల ఉపాధ్యక్షుడు కటకం.గణేష్ గారు, తోగ్గుడెం గ్రామ పంచాయతీ సర్పంచ్ కల్తీ శ్రీలత, ఉప సర్పంచ్ బుస్సి. శ్రీను ల చేతులమీదుగా పంపిణీ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా ఎంపీపీ గుమ్మడి.గాందీ మాట్లాడుతూ, నేటి బాలలే రేపటి పౌరులు అని, పిల్లలు అందరూ ఇటువంటి మంచి అవకాశాలను ఉపయోగించుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు.ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్న స్వచ్ఛంద సంస్థను కొనియాడారు
ఈ కార్యక్రమంలో తోగ్గుడెం పంచాయితీ టిఆర్ఎస్ అధ్యక్షుడు కారుకురి.తిరుపతి, రాజు(డాక్టర్), టిఆర్ఎస్ పినపాక నియోజక వర్గ యువజన విభాగ ప్రధాన కార్యదర్శి బండ..మనోజ్ రెడ్డి, చైల్డ్ కేర్ సెంటర్ ఇంచార్జ్ మైపా.యోసేపు సిబ్బంది మురళి కృష్ణ రెడ్డి
అశోక్ కుమార్, సైదులు , ఉపాధ్యాయులు రమాదేవి రాంబాబు కళావతి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: