CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎంపీ నామా ఎమ్మెల్యే మెచ్చా

Share it:

 



దమ్మపేట మే 10 ( మన్యం మనుగడ ) : దమ్మపేట మండలంలో పట్వారీగూడెం లో రైతు వేదికను పార్క్లల గండిలో గ్రామపంచాయతీ కార్యాలయాన్ని మల్కారంలో రైతు వేదికను ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావుతో కలిసి ఎంపీ నామా నాగేశ్వరరావు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు ఎంపీపీ సోయం ప్రసాదు దొడ్డాకుల రాజేశ్వరరావు రావు జోగేశ్వరరావు వైస్ ఎంపీపీ దారా మల్లిఖార్జునరావు జారె ఆదినారాయణ ఉమా మహేశ్వరరావు పట్వారీగూడెం ఎంపీటీసీ కూర౦ కమల పార్కలగండి సర్పంచ్ కొరసా సాగర్ రాయల నాగేశ్వరరావు బొల్లికొండ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: