మన్యం మనుగడ కరకగూడెం:బిజెపి పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చెయ్యాలని పిజెపి పార్టీ మండల అధ్యక్షులు గంగనపల్లి నాగేశ్వరరావు అన్నారు.ఈ సందర్భంగా అనంతారం గ్రామంలో వారు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం అయన మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి.సంజయ్,జిల్లా అధ్యక్షులు కోనేరు. సత్యనారాయణ అదెశాలమెరకు మండల కేంద్రంలో నూతన కార్యవర్గం ఏర్పాటు చెయ్యడం కోసం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశామని,పార్టీ బలోపేతానికి కార్యకర్తలు అందురు కలసి పనిచెయ్యలన్నారు.అలాగె కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలలోకి తిసుకెళ్ళుతామన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు రామగని సందీప్ గౌడ్,సీనియర్ నాయకులు శ్రీరాంచంద్రయ్య,తోలెం.వీరస్వామి,బోడా.రాంబాబు గోగు. అనిల్, సల్లూరి. కృష్ణయ్య
Navigation
Post A Comment: