మన్యం మనుగడ, మంగపేట.
మంగపేట మండలం లోని శనిగకుంట లో జరిగిన అగ్నిప్రమాదం లో సర్వం కోల్పోయిన బాధితులకు తమవంతు సహాయం చేయాలని అర్యవైశ్యలు అర్యవైశ్య మహాసభ వాట్సప్ గ్రూప్స్ లో అగ్నిప్రమాద బాధితుల విషయం పోస్ట్ చేశామని దానికి స్పందించి చాలామంది వారికి తోచిన సహాయం అందించారు అనిఈ సందర్బంగా తెలిపారు.వారందరికీ కృతజ్ఞతలు,ధన్యవాదములు తెలుపుకుంటు శనగ కుంట గ్రామంలో 42 కుటుంబాలకు 15 వస్తువుల తో కూడిన నిత్యావసర సరుకుల కిట్ పంపిణీ చేశామని ఈ సందర్బంగా తెలిపారు .ఈ కార్యక్రమంలో తెలంగాణ అర్యవైశ్య మహా సభ ఉపాధ్యక్షులు సిద్దంశెట్టి వైకుంఠం ,ములుగు జిల్లా అర్యవైశ్య మహాసభ అధ్యక్షులు సిద్దంశెట్టి శ్రీనివాసరావు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సిద్దంశెట్టి లక్ష్మణరావు, మండల అధ్యక్ష కోశాధికారి ఆనంతల కృష్ణమూర్తి,పడమడిoటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: