దమ్మపేట ఏప్రిల్ 05 ( మన్యం మనుగడ ) : పార్క్లలగండి గ్రామ పరిధిలోని సీతారామ కాలువ నిమిత్తం అధికారులు భూ సర్వే చేస్తున్నారు ఇందుకు భూనిర్వాసితులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు పాత సర్వే ప్రకారమే సీతారామ కాలువ పనులు జరగాలని రీడిజైన్ చేసి మా పంట భూములను ఆక్రమిస్తే ఊరుకునేది లేదని అధికారులు తమకు న్యాయం చేయాలని స్థానిక ఆదివాసీ రైతులు ఈ రోజు స్థానిక mro కు మెమోరాండం సమర్పించారు
Post A Comment: