మన్యం మనుగడ ఏటూరు నాగారం
ఏటూర్ నాగారం లో జరిగిన జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీలో ప్రతిభ చూపించి ఏటూర్ నాగారం స్పోర్ట్స్ క్లబ్ క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఎంపికైన క్రీడాకారులు (నవీన్ 5000 మీటర్లు) (కిరణ్ 100 మీటర్లు) (సాయి200 మీటర్లు) (వంశీ 400 మీటర్లు) (జై ప్రకాష్ 100 మీటర్లు 20 సంవత్సరాల లోపు ) (భరత్ కుమార్ లాంగ్ జంప్) ( కరిష్మా 100 మీటర్లు) ఈ క్రీడాకారులు ఈనెల 14, 15 తేదీలో హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియంలో జరగబోయే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని కోచ్ పర్వతాల కుమారస్వామి తెలిపారు.
Post A Comment: