ములకలపల్లి:మన్యం మనుగడ ప్రతినిధి:ములకలపల్లి లో రైతు వేదిక ప్రారంభోత్సవం చేశారు,అనంతరం ములకలపల్లి పంచాయతీ ఆఫీస్ నుంచి గడ్డం వారిగుంపు ఆర్ ఎన్ బి రోడ్డు,కంప గూడెం మధ్య లో నిర్మిస్తున్న బ్రిడ్జి పనులను శంకుస్థాపన చేసారు.వారితో పాటు అశ్వరావుపేట
నియోజకవర్గ **శాసనసభ్యులు మెచ్చ నాగేశ్వరావు,జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య వారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం పాలు కార్యక్రమం పాల్గొనడం జరిగినది. ఈ సందర్బంగా ఖమ్మం పార్లమెంటు సభ్యులు నామ నాగేశ్వరావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 24 గంటల కరెంట్ ,రైతు బంధు ,రైతు బీమా, ఏ రాష్ట్రంలో పండని ధాన్యం పంట మన తెలంగాణ రాష్ట్రంలో పండుతుందని ,గతంలో తెలంగాణ రాకముందు ఉన్న ప్రభుత్వాల్లో ఉన్నప్పుడు కరెంట్ లేకపోతే సబ్ స్టేషన్ ముందు ధర్నాలు చేసే పరిస్థితి వచ్చిందని, కానీ నేడు సీఎం కేసి ఆర్ వాళ్ళ అలాంటి బాధ లేకుండా 24 గంటలు కరెంట్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని, రైతుని కంటిరెప్పల గా కాపాడుతున్న తెలంగాణ రాష్ట్ర ముద్దుబిడ్డ సీఎం కేసీఆర్ అని,ఆయన ఎప్పుడు సంతోషాలతోటి సుఖంగా ఆరోగ్యాలతో కలకాలం మంచిగా ఉండాలని కోరుకుందాం ఆయన మళ్లీ వచ్చే ఎలక్షన్లో టిఆర్ఎస్ పార్టీని గెలిపించుకుందాం అని తెలిపారు.ఈ కార్యక్రమంలో అశ్వరావుపేట నియోజక వర్గం శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు,జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య,అశ్వారావుపేట నియోజకవర్గం నాయకులు జారే ఆదినారాయణ,టిఆర్ఎస్ పార్టీములకలపల్లి మండల అధ్యక్షుడు మోరంపూడి అప్పారావు,కార్యదర్శి శనగపాటి అంజి,ఎంపీపీ మట్ల నాగమణి,ఎంపీటీసీ మెహర మణి,రైతు సమన్వయ సమితి అధ్యక్షులు నాగళ్ళ వెంకటేశ్వరరావు, పువ్వాల మంగపతి, పాలకుర్తి ప్రసాద్, అమర్నాథ్,నందమూరి సురేష్, సర్పంచులు కారం సుధీర్,బైటి రాజేష్,సున్నం సుశీల,గడ్డం భవాని,సున్నం సుధాకర్,కిసరి శ్రీను,ఎంపీటీసీలు, టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: