CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

రావులపల్లి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పొదేం వీరయ్య....

Share it:

 


మన్యం టీవీ దుమ్ముగూడెం::

దుమ్ముగూడెం మండలం నరసాపురం గ్రామం లో ఈరోజు భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య సిపిఐ రాష్ట్ర నాయకులు రావులపల్లి బ్రదర్స్ కుటుంబాన్ని పరామర్శించారు వారి మాతృమూర్తి మరణించిన విషయం తెలుసుకొని వారి ఇంటికి వెళ్లి కుటుంబాన్ని పరామర్శించి రావులపల్లి సుశీలమ్మ గారికి సంతాపం తెలియజేశారు ఈ సందర్భంగా భద్రాచలం డివిజన్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీనివాసరావు, జిల్లా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ అడబాల వెంకటేశ్వరరావు, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు రవికుమార్, మాజీ గ్రంధాలయ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, పట్టణ అధ్యక్షులు నరేష్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు వెంకట్ రెడ్డి,రమేష్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు..

Share it:

TS

Post A Comment: