దమ్మపేట మే 10 ( మన్యం మనుగడ ) : గండుగులపల్లి ఏకలవ్య పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని గత నాలుగు రోజుల నుండి అదృశ్యమైంది.ఈ విషయంపై ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో గ్రామస్తులు పాఠశాల వద్దకు రాగా ప్రిన్సిపాల్ లోపలికి అనుమతించలేదు ప్రిన్సిపాల్ నిర్లక్ష్యం వల్లనే విద్యార్థిని అదృశ్యం అయ్యిందని ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేయాలని గేటు బయట ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో గేటు ముందు ధర్నా చేశారు ఈ విషయంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు ఆదివాసీ సంఘ నాయకులు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆదివాసి జేఎసి మండల నాయకుడు బండారు సూర్య నారాయణ ,వాడే వీరస్వామి ,బండారు కొర్రాజులు మొదలగు వారు పాల్గొన్నారు .
Post A Comment: