మన్యం మనుగడ, మంగపేట.
ములుగు జెడ్పీ చైర్మన్ పి ఆర్ ఓ గా తిరిగి భాద్యతలు చేపట్టిన జంగిలి రవితేజ ను జడ్పీ కార్యాలయం లోని పి ఆర్ ఓ ఛాంబర్ లో మంగపేట,తాడ్వాయి మండలాల తెరాస నాయకులు కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు అందజేశారు. శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఏటూరునాగారం ఆత్మ చైర్మన్ దుర్గం రమణయ్య, టిఆర్ఎస్ పార్టీ మంగపేట మండల అధ్యక్షులు కుడుముల లక్ష్మీ నారాయణ, మండల ఆర్గనైజింగ్ సెక్రటరీ చల్లగురుగుల తిరుపతి, మండల నాయకులు చిట్టిమల్ల సమ్మయ్య ,మండల సోషల్ మీడియా ఇంఛార్జ్ గుడివాడ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: