అఖిల భారత రెడ్డి సంఘం సహకారంతో రెడ్డి సంఘం భద్రాచలం ఆధ్వర్యంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కల్యాణానికి విచ్చేసిన 5000 మంది కి పైగా భక్తులకు బ్రిడ్జి రోడ్, ఆర్ అండ్ బి ఆఫీస్ ముందు అన్నదానం, మజ్జిగ ప్యాకెట్, వాటర్ ప్యాకెట్ లు పంపిణీ కార్యక్రమం జరిగింది.
ఆరోజు ఈ కార్యక్రమానికి వాలంటరీ గా సహకారాన్ని అందించిన అన్నెం వెంకటేశ్వర రెడ్డి, ఉప్పాడ రామ్ ప్రసాద్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి కి శాలువా తో సత్కరించి మెమోంటో ఇవ్వటం జరిగింది. మారుతీ పారామెడికల్ విద్యార్థులకు మెమోంటో, ప్రశంసా పత్రం ఇచ్చి సన్మానించటం జరిగింది. ఈ కార్యక్రమంలో రెడ్డి సత్రం కన్వీనర్ జి. రాజారెడ్డి, మారం వెంకటేశ్వర రెడ్డి, బోగాల శ్రీనివాస్ రెడ్డి, సానికొమ్ము బ్రహ్మా రెడ్డి,G.V.రమణా రెడ్డి, అన్నెం కోటి రెడ్డి, పిలకా మోహన్ రెడ్డి, ఉప్పాడ రామ్ ప్రసాద్ రెడ్డి, ములగాని రాజశేఖర్ రెడ్డి, అన్నెం వెంకటేశ్వర రెడ్డి, మారుతీ పారామెడికల్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: