మన్యం మనుగడ ఏటూరు
నాగారం
ఏటూరు నాగారం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక తాసిల్దార్ రవీందర్ కు వినతి పత్రం అందజేశారు.అనంతరం కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.ఉమ్మడి ఏటూరు నాగారం మండలంలోని హోమియో వైద్యశాలకు డాక్టర్ లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం స్పందించి తక్షణమే డాక్టర్ ను నియమించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇరస వడ్ల వెంకన్న,మండల అధ్యక్షులు చిటమట రఘు, జిల్లా మైనారిటీ అధ్యక్షులు ఎండి అయూబ్ ఖాన్,జిల్లా మైనార్టీ సీనియర్ నాయకులు ఎండి ఖలీల్ ఖాన్,ఎండి సులేమాన్,యువత జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ గౌస్ పాషా,మాజీ ఎంపీటీసీ సభ్యులు వావిలాల నరసింహారావు,ముక్కెర లాలయ్య,ఈసం వీరయ్య,మండల ఉపాధ్యక్షులు ఎండి రియాజ్, మండల కార్యదర్శి ఎల్లయ్య, మండల యూత్ అధ్యక్షులు వసంత శ్రీనివాస్,టౌన్ అధ్యక్షులు తాళ్లపల్లి నరేందర్, అవును కార్యనిర్వాహక కార్యదర్శి సరి కొప్పుల శ్రీనివాస్,టౌన్ కార్యదర్శి గుం డేల శ్రీను,టౌన్ యూత్ అధ్యక్షులు బండారి లక్కీ, వార్డు సభ్యులు హనుమంతు, గికురు భాగ్య,తూరపాటి కుమారస్వామి,సునారికాని శ్రీను,బూర చేరాలు,యూత్ నాయకులు గణేష్,విక్రం,శివ, రమేష్,లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: