CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం.

Share it:


మన్యం మనుగడ, మంగపేట.


ఇంటర్ బోర్డు నిర్వహించే వార్షిక పరీక్షలకు ఎక్కటి సరోజనీ శేషారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాల, .మంగపేట పరీక్షా కేంద్రములో ఏర్పాట్లు పూర్తి అయినవి. మే 6 న ప్రారంభమయ్యే ప్రథమ సంవత్సర పరీక్షలకు 143 మంది విదార్థులు, మే 7 న ప్రారంభమయ్యే ద్వితీయ సంవత్సర పరీక్షలకు 140 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. పరీక్షలు ఉదయము 9 గంటల నుండి మధ్యాహ్నము 12 గంటల వరకు జరుగుతాయి. ఉదయము 8.30 కే పరీక్షా హాలులోనికి అనుమతించబడుతారు. ఉ.8.00 గంటలకే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి. ఈ నెల 19 తేదీతో ఇంటర్ పరీక్షలు ముగుస్తాయి. విద్యార్థులు అందరూ కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని 

గూళ్ల వెంకటయ్య, చీఫ్ సూపరింటెండెంట్

వై అనిల్ కుమార్, డిపార్టుమెంటల్ ఆఫీసర్ తెలియజేశారు.

Share it:

TS

Post A Comment: