మన్యం మనుగడ ఏటూరు నాగారం
ఏటూరు నాగారం మండలం శివ పూర్ గ్రామములో పిఎసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ప్రారంభించిన జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క,ఈ కార్యక్రమంలో బ్లాక్ అధ్యక్షుడు ఇరసవడ్ల వెంకన్న ,మండల అధ్యక్షుడు చిటమట రఘు, కన్నాయిగూడెం మండల అధ్యక్షులు ఎండి అఫ్సర్ పాషా,పిఎసిఎస్ డైరెక్టర్ వంగపండ్ల రవి,పి ఎస్ ఎస్ సిఇఓ రంగారావు,పిఎసిఎస్ ఇంచార్జి పూనెం శ్రీను,ఎస్టి సెల్ మండల అధ్యక్షుడు చేల వినయ్ కుమార్,లాల్ మొహమ్మద్,సర్దార్,ప్రసాద్,రేగ నర్సక్క,వట్టం అమృత,పులిశం రమేష్,శ్రీరాములు,గద్ద రాజు, జైపాల్ రెడ్డి,బండి ఉప్పలయ్య
సింగిరెడ్డి మల్లారెడ్డి,రాంబాబు, సాంబరాజు,రాములు,దొడ నర్సయ్య,పొన్నాల సాయి రెడ్డి, వంక జగన్,శేషగిరి,నాగార్జున్, రవి,రాము,రామ్మూర్తి,యుగేందర్,అభి,ధనసరి లక్ష్మణ్ రావు,
మోకాళ్ళ రంజిత్, భైరబోయిన విష్ణు,పిఎసిఎస్ మాజీ డైరెక్టర్ ధనసరి వెంకన్న,ముద్దెబోయిన వెంకన్న,గ్రామస్థులు,రైతులు పాల్గొన్నారు.
Post A Comment: