CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఘనంగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి.ముఖ్య అతిథిగా పాల్గొన్న ములుగు ఎమ్మెల్యే సీతక్క.

Share it:

 


మన్యం మనుగడ ఏటూరు నాగారం

భారత మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ 31 వ వర్ధంతి కార్యక్రమాన్ని ఏటూరు నాగారం మండల అధ్యక్షులు చిటమట రఘు ఆధ్వర్యంలో నిర్వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ములుగు ఎమ్మెల్యే సీతక్క హాజరై రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.అనంతరం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ అందజేశారు.ఈ కార్యక్రమంలో మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు అయూబ్ ఖాన్,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇరస వడ్ల వెంకన్న,జిల్లా మైనార్టీ నాయకులు ఎండి ఖలీల్ ఖాన్,మాజీ మండల అధ్యక్షులు మాజీ ఎంపిటిసి వావిలాల నరసింహారావు, మండల ప్రధాన కార్యదర్శి వావిలాల చిన్న ఎల్లయ్య,పి ఎ సి ఎస్ వైస్ చైర్మన్ చెన్నూరి బాలరాజు,ఉప సర్పంచ్ కర్ల అరుణ,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ముక్కెర లాలయ్య, జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి ఎం.డి గౌస్, మండల ఉపాధ్యక్షులు ఎండి రియాజ్ ఖాన్,మండల యూత్ అధ్యక్షులు వసంత శ్రీనివాస్,యూత్ కార్యదర్శి గద్దల నవీన్,మండల ఎస్సీసెల్ నాయకులు కర్నె సత్యం, మండల మహిళా నాయకురాలు కట్కూరి రాధిక, ఎండి నసీమా,గీకురు భాగ్య, వార్డు సభ్యులు చిక్కుల మానస,పడిదల హనుమంతు, టౌన్ కార్యదర్శి సరి కొప్పుల శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు మద్దుకూరి కోటేశ్వరరావు, సోదరి రామయ్య,తూరపాటి కుమారస్వామి,సాధన పల్లి లక్ష్మయ్య,కర్ల కిరణ్,శంకరాజ పల్లి గ్రామ కమిటీ అధ్యక్షులు కొండ గొర్ల శ్రీను,రొయ్యూరు గ్రామ అధ్యక్షులు సోదారి పోచయ్య,ముళ్ళ కట్ట గ్రామ అధ్యక్షులు అర్జున్,ప్రకాష్, ప్రశాంత్,మహేందర్,నగేష్, సంపత్,రంజిత్,రాజ్ కుమార్, రామచందర్,శశికుమార్, చిన్నన్న,ప్రకాష్,కిరణ్,చిట్టి బాబు,ఉదయ్,రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: