మన్యం మనుగడ / వాజేడు.
వాజేడు మండలంలో పర్యటనలో భాగంగా ప్రభుత్వ జూనియర్ కాలేజ్ లో ద్వితీయ సంవత్సర పరక్షలు నిర్వహణను అదనపు కలెక్టర్ వైవి గణేష్ క్షేత్రస్థాయిలో తనిఖీ నిర్వహించారు. అనంతరం మండల కేంద్రంలో చింతూరు,ధర్మవరం,బొమ్మణపల్లి, పలు ఇసుక క్వారీలలో పర్యటన చేసేరు,ప్రతి ఇసుక క్వారీలో సి సి కెమెరాలు, వే బ్రిడ్జిల నిర్వహణ,నిబంధనలకు లోబడి ఉండాలని ఆదివాసి హక్కులకు భంగం వాటిల్లకుండా ఉండాలని సూచించారు.ఈ కార్యక్రమం లో తహశీల్దార్ సర్వర్ పాషా, ఆర్ ఐ. వి ఆర్ ఏ, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: