మన్యం మనుగడ న్యూస్, దమ్మపేట:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట మండలంలో పలు గ్రామాల్లో వైఎస్ షర్మిలా పాదయాత్ర చేస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మండలంలో బుగ్గపాడు లో ప్రారంభం అయినా పాదయాత్ర నాగుపల్లి, గండుగులపల్లి, పట్వారిగూడెం వద్దా ముగిసింది. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు పోడు భూములులకు పట్టాలు కెసిఆర్ ఇవ్వలేదని, నిరోద్యుగులను మోసం చేశారని, అనేక సమస్యలుపై కెసిఆర్ నీ విమర్శించారు. ఈ కార్యక్రమంలో వైస్ఆర్టీపీ నాయుకులు సోయం వీరభద్రం, పెనుబల్లి రమేష్ బాబు, ప్రజలు కార్యకర్తలు అనేక మంది పాల్గొన్నారు.
Post A Comment: