మన్యం మనుగడ ఏటూరు నాగారం
ఏటూరు నాగారం శంకరాజు పల్లి గ్రామ పంచాయతీ పరిధిలో అంబేద్కర్ విగ్రహ ప్రతిష్ట కోసం భూమి పూజ చేసిన ఏటూరునాగారం పి ఎ సి ఎస్ చైర్మెన్ ములుగు జిల్లా మీడియా ఇంచార్జి కునూరు అశోక్ గౌడ్ ఆధ్వర్యంలో బుధవారం బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ ప్రతిష్ట కొరకు భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శంకరాజు పల్లి అంబేద్కర్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు అత్కూరి లక్ష్మయ్య, సర్పంచ్ అనుము శకుంతల ముకుందరావు,లక్ష్మి పురం సర్పంచ్ కొట్టె ఉమామహేశ్వరీ పత్తిపాక రాముడు,గ్రామస్తులు, తెరాస పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: