మన్యం మనుగడ, మంగపేట.
మంగపేట మండలం బోరు నర్సాపురం గ్రామ శివారుల వద్ద ఇసుక లోడుతో ఏటూరునాగారం వైపు వెళ్తున్న ఒక లారీ రహదారి కి గేదెలు అడ్డుగా రావడంతో వేగం అదుపు చేయలేక లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదం లో లారీ డ్రైవర్ కు గాయాలు కాగా స్థానికులు వెంటనే స్పందించి 108 కు కాల్ చేసి ఏటూరునాగారం ప్రభుత్వ ధవాఖానాకు పంపించడం జరిగింది అని స్థానికులు తెలియజేశారు పూర్తి వివరాలు తెలియవలసి వున్నది.
Post A Comment: