మన్యం మనుగడ,దుమ్ముగూడెం::
దుమ్ముగూడెం మండలం లోని పలు ప్రాంతాల్లో గాలివాన బీభత్సం సృష్టించడంతో చెట్లు ,కరెంట్ స్తంభాలు నేలకొరిగాయి మారాయిగూడెం గ్రామంలోని తాటి చెట్టు మీద పడి రెండు ఎడ్లు మృతి చెందాయి. కారం శ్రీరాములు అనే రైతు ఎడ్లు మృతి చెందడంతో కన్నీరుమున్నీరుగా అయ్యారు. అలానే కటాయిగూడెం గ్రామంలోని కరెంట్ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి.
Post A Comment: