దమ్మపేట ఏప్రిల్ 06 ( మన్యం మనుగడ ) : దమ్మపేట లో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బక్కని నరసింహులు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించారు .ఈ కార్యక్రమంలో పార్లమెంటరీ అధ్యక్షులు కూరపాటి వెంకటేశ్వర్లు ఉపాధ్యక్షుడు తెేల్ల చెన్నయ్య అశ్వారావుపేట నియోజకవర్గ ఇన్చార్జి కట్రం స్వామి దొర ,ప్రధాన కార్యదర్శి గుత్తా సీతయ్య ,నాయుడు చెన్నారావు,వలీపాషా,చలసాని ఝాన్సీ రాణి ,పోర్టు సరస్వతి, పోటు రామారావు,బొంతు శ్రీనివాసరావు,ఆకారపు శ్రీనివాసాచారి,వడ్డెమ విజయ్ అన్ని మండలాల ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు .
Post A Comment: