పినపాక మండలం తోగ్గుడెం గ్రామం నందు నిన్న కారం రాజు గారి పురిల్లు ప్రమాదవాషత్తు దగ్ధం కావడంతో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీ రేగా కాంతారావు గారి ఆదేశాల మేరకు క్వింటా బియ్యాన్ని అందజేసిన టిఆర్ఎస్ పార్టీ పినపాక నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులు మట్టపల్లి సాగర్ యాదవ్ మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ బోశెట్టి రవి ప్రసాద్,ప్రధాన కార్యదర్శిలు బండ మనోజ్,బానోత్ రమేష్పినపాక మండల యూత్ అధ్యక్షులు గాండ్ల అశోక్,,మణుగూరు టౌన్, మండల యువజన ప్రధాన కార్యదర్శిలు గుర్రం సృజన్, మునుకోటి మహేష్, sc మండల ప్రధాన కార్యదర్శి కట్ట రాజ్ కుమార్ యువజన నాయకులు బాబీ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: