CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

శెనగ కుంట గ్రామస్థులకు మాతృ అభయ ఫౌండేషన్ 60వేల రూపాయల నిత్యావసర సరుకుల పంపిణీ.

Share it:

 


మన్యం మనుగడ, మంగపేట:

మాతృ అభయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం శెనగ కుంట గ్రామంలో 60 వేల రూపాయలు వస్తువులు పంపిణీ చేయడం జరిగింది.

శెనగ కుంట గ్రామంలో కొద్దిరోజుల క్రితం ఆగ్నికి గ్రామంలో నీ సుమారు 40 ఇండ్లు పూర్తిగా బూడిద అవ్వడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న హైదరాబాద్ పట్టణానికి చెందిన ఆసంస్థ వ్యవస్థాపకులు రామ టేంకి రమేష్, దేవి దంపతులు ను శెనగ కుంట గ్రామంలో అమెరికా సంబధించిన రాహుల్ రెడ్డి సహకారంతో దుప్పట్లు, బియ్యం, గోధుమపిండి, కండువాలు తదితర వస్తువులు పంపిణీ చెయ్యడం జరిగింది. ఈ కార్య క్రమం లో రామ టెంకి నరసింహ రావు, చిట్టిమళ్ల సతీష్ చారీ, గోగు కృష్ణ,గ్రామస్థులు తోలెం నర్శయ్య, తదితరులు పాల్గొన్నారు ఇంత పెద్ద ఎత్తున ఆ గ్రామానికి సహాయం చేసినందుకు ఆ గ్రామస్థులు పెద్ద ఎత్తున సంతోషంగా అభినందనలు తెలిపారు సంస్థ వ్యవస్థాపకుడు రామ టెంకి రమేష్ అతని గ్రామం తోగ్గుడే0 గ్రామం, పినపాక మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వాస్తవ్యుడు, ఈ సంస్థ ద్వారా గతంలో చాలా గ్రామాలు లో చాలా విధాలుగా తన వంతు సాయం చేయడం జరిగింది.

Share it:

TS

Post A Comment: