మన్యం మనుగడ ప్రతినిధి,అశ్వాపురం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు ఆదేశాల మేరకు రామచంద్రపురం గ్రామపంచాయతీ టిఆర్ఎస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు శివ లింగాపురం గ్రామములో బొడ్రాయి ప్రతిష్ట కార్యక్రమానికి రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 50 వేల రూపాయలు విరాళం టిఆర్ఎస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో గ్రామ కమిటీ సభ్యులకు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కాక అశోక్, ఉప సర్పంచ్ టేకుల సురేష్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ నాయకులు మొగిల్లా వీరారెడ్డి, పగడాల రామిరెడ్డి, మాసిరెడ్డి వెంకట్ రెడ్డి, వెంగల సోమయ్య, మిట్ట కంటి శ్రీనివాస్ రెడ్డి, వల్లపు కృష్ణ, వల్లపు కృష్ణరాజు, శివ లింగ పురం గ్రామ కమిటీ సభ్యులు కునుసోత్ కృష్ణ, కునుసోత్ చంద్రు, కునుసోత్ వీర్య, జక్కుల వెంకన్న, చలమల వీరస్వామి, కొమ్ము బాలమల్లు, గూగులోత్ వెంకన్న, వాంకుడోత్ వెంకన్న, వాంకుడోత్ శ్రీను, వాంకుడోత్ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: