మన్యం టీవీ దుమ్ముగూడెం ::
దుమ్ముగూడెం మండలంలోని రైతులకు సాగునీరు అందించే లక్ష్యంతో తాలిపేరు ప్రాజెక్టు మరమ్మతులు కు ప్రభుత్వం సుమారు 40 లక్షల నిధులు మంజూరు చేసింది మండలంలోని సుమారు 20వేల ఆయకట్టు భూమి ఈ కాలువ గుండం సాగునీరు అందుతుంది గత కొంతకాలంగా త్రాగునీరు వృధాగా పోయే చివరి భూములకు నీరందక అనేక ఇబ్బందులకు గురవుతున్నారు దీంతో అధికారులు ప్రధాన కాలువ నెలకొన్న సమస్యల కొరకు మరమ్మతులకు నిధులు మంజూరు నివేదిక మన దగ్గర పంపారు దీంతో ఉన్నతాధికారులు 40 లక్షలు మంజూరు చేశారు ఆర్ డి 15, చిన్న బండిరేవు, ఆర్ డి 19 కటాయిగూడెం, ఆర్ డి 21 అచ్చుతాపురం గ్రామం వద్ద కాలువ నీరు వృధాగా పోతుంది ఇట్టి ఆర్ డి లకు మరమ్మతులు మరమ్మత్తులు కొరకు కాలంలో పటిష్టం చేయనున్నారు వర్షాకాలం సమీపిస్తున్న తరుణంలో ప్రధాన ఎడమ కాలువ ముఖ్యమని అధికారులు రైతులు అధికారులకు విజ్ఞప్తి చేశారు ఈ మరమ్మతులు పూర్తి స్థాయి చివరి భూములకు వైట్ నగరం, తూరుబాక, బండారిగూడెం తదితర గ్రామాలకు సాగునీరు అందే అవకాశం పుష్కలంగా ఉంది.
Post A Comment: