దమ్మపేట మే 18 ( మన్యం మనుగడ ) : ఏజెన్సీ ప్రాంతాల్లో విద్య ఉద్యోగ రంగాల్లో వంద శాతం రిజర్వేషన్ జీవో నెంబర్ 3 తో సాధ్యమని ,జీవో నెంబర్ 3 ను ప్రతి ఒక్కరూ కాపాడాల్సిన బాధ్యత ఉందని,ట్రైబల్ అడ్వయిజరీ కమిటీ ద్వారా జీవో నెంబర్ 3 ను చట్టం చేయాలని ఆదివాసీల ఉద్యోగ విద్య రిజర్వేషన్ను కాపాడాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ మరియు ఆదివాసీ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావుకు మెమోరాండం ఇవ్వటం జరిగింది, ఎమ్మెల్యే మాట్లాడుతూ నా వంతు శాయశక్తులా జీవో నెంబర్ 3 ను కాపాడటం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు తెల్ల నరసింహారావు ఆదివాసీ జేఏసీ రాష్ట్ర నాయకుడు కొరసా వెంకటేష్ దొర , ata రాష్ట్ర కార్యదర్శి కొమురం కృష్ణ , ఆదివాసీ విద్యార్థి సంక్షేమ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి కుంజా చిన్న బాబు,ata జిల్లా కార్యదర్శి మడివి నాగేందర్రావు దొర, జేఎసి మండల అధ్యక్షుడు బండారు సూర్యనారాయణ ,ata మండల ప్రధాన కార్యదర్శి కారం రాందాస్ పాయం పవన్ కుమార్ ,కష్టం ప్రసాద్ ,సోయం నాగబాబు ,కార౦ రాజేష్ ata మరియు avsp నాయకులు పాల్గొన్నారు .
జీవో నెంబర్ 3 ను చట్టం చేయాలి.
దమ్మపేట మే 18 ( మన్యం మనుగడ ) : ఏజెన్సీ ప్రాంతాల్లో విద్య ఉద్యోగ రంగాల్లో వంద శాతం రిజర్వేషన్ జీవో నెంబర్ 3 తో సాధ్యమని ,జీవో నెంబర్ 3 ను ప్రతి ఒక్కరూ కాపాడాల్సిన బాధ్యత ఉందని,ట్రైబల్ అడ్వయిజరీ కమిటీ ద్వారా జీవో నెంబర్ 3 ను చట్టం చేయాలని ఆదివాసీల ఉద్యోగ విద్య రిజర్వేషన్ను కాపాడాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ మరియు ఆదివాసీ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావుకు మెమోరాండం ఇవ్వటం జరిగింది, ఎమ్మెల్యే మాట్లాడుతూ నా వంతు శాయశక్తులా జీవో నెంబర్ 3 ను కాపాడటం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు తెల్ల నరసింహారావు ఆదివాసీ జేఏసీ రాష్ట్ర నాయకుడు కొరసా వెంకటేష్ దొర , ata రాష్ట్ర కార్యదర్శి కొమురం కృష్ణ , ఆదివాసీ విద్యార్థి సంక్షేమ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి కుంజా చిన్న బాబు,ata జిల్లా కార్యదర్శి మడివి నాగేందర్రావు దొర, జేఎసి మండల అధ్యక్షుడు బండారు సూర్యనారాయణ ,ata మండల ప్రధాన కార్యదర్శి కారం రాందాస్ పాయం పవన్ కుమార్ ,కష్టం ప్రసాద్ ,సోయం నాగబాబు ,కార౦ రాజేష్ ata మరియు avsp నాయకులు పాల్గొన్నారు .
Post A Comment: