CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఘనంగా మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి 31 వ వర్ధంతి వేడుకలు.

Share it:

 


  • పూల మాల వేసి నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క.

మన్యం మనుగడ ములుగు

ములుగు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం లో మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ 31వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ములుగు ఎమ్మెల్యే సీతక్క ఈ సందర్భంగా మాట్లాడుతూ. దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గాంధీ ప్రధాని గా దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగు పరిచి పేదల అభ్యున్నతి కోసం ప్రాణాలు కోల్పోయిన కుటుంబం గాంధీ కుటుంబం అని సీతక్క అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి,కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్ల పెళ్లి రాజేందర్ గౌడ్,యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోత్ రవి చందర్,ఫిషర్ మెన్ జిల్లా అధ్యక్షులు కంబాల రవి,

మండల అధ్యక్షులు ఎండీ చాంద్ పాషా,సహకార సంఘం చైర్మన్ బొక్క సత్తి రెడ్డి,

మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు ఎండీ షకీల్,ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు మట్టే వాడ తిరుపతి,ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు ఆలోత్ దేవ్ సింగ్,వంచ రామ్మోహన్ రెడ్డి,ఆత్మ డైరెక్టర్ ఆకు తోట చంద్ర మౌళి,సర్పంచ్ రత్నం భద్రయ్య,యూత్ కాంగ్రెస్ నియోజక వర్గ అధికార ప్రతినిధి వంశీ కృష్ణ,మాజీ ఎంపీపీ జెట్టి సోమయ్య,పల్లె జయపాల్ రెడ్డి,చింత నిప్పుల భిక్ష పతి, బోడ సతీష్, బొడ రఘు,గందే శ్రీను,రాం రెడ్డి,

కవ్వం పెల్లి సారయ్య,జీవన్

తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: