మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం లో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో నిరుపేద మహిళలకు అందే కృష్ణకుమారి కి వైద్య ఖర్చుల నిమిత్తం రూ.10,000 రూపాయల ఆర్థిక సాయంను స్థానిక మున్నూరు కాపు సంఘ కార్యాలయంలో ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ సూపర్డెంట్ డాక్టర్ పంచగిరి గిరి ప్రసాద్ చేతుల మీదగా బాధితులకు అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో మణుగూరు మండల అధ్యక్ష కార్యదర్శులు వన్నం. కృష్ణమోహన్,గాండ్ల సురేష్, బొమ్మ రాత ఎల్లయ్య,వలసాల వెంకట రామారావు,గాజుల రమేష్,ఎడవల్లి వెంకటయ్య, మాదాసు అరవింద్ కుమార్, మీసాల దుర్గారావు, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: