మన్యం మనుగడ, మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు ను ఇటీవల నూతనంగా బాధ్యతలు చేపట్టిన భద్రాద్రి పవర్ ప్లాంట్ (BTPS) సెక్యూరిటీ అండ్ విజిలెన్స్ అధికారి పి. రవీందర్ రావు శనివారం నాడు మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్చం అందజేసి శాలువాతో ఘనంగా సన్మానించారు.
Post A Comment: