మన్యం మనుగడ, కరకగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం ఎస్ఐ నాగబిక్షం ని సర్పంచ్ ల సంఘం మండల అధ్యక్షులు పాయం.నరసింహారావు, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల సోమయ్య అధ్వర్యంలో కరకగూడెం పోలిస్ స్టేషను లో నూతన ఎస్ఐ గా భాద్యతలు చేపట్టిన ఎస్ఐ ని మండల టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు మర్యాద పూర్వకంగా కలిసి పుష్ప గుచ్ఛం అందజేసి శాలువాతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ లు పోలెబోయిన పాపమ్మ, బత్తిని. నరసింహరావు,పోలెబోయిన నరసింహరావు,కొమరం.విశ్వనాధం, టిఆర్ఎస్ పార్టీ నాయకులు తోలెం. సారయ్య,భూక్యా అర్జున్,పూనెం.బిక్షపతి పాల్గొన్నారు.
Post A Comment: