మన్యం మనుగడ, పినపాక:
ములుగు జిల్లా మంగపేట మండలం శని కుంట గ్రామం లో అగ్నిప్రమాదంలో 40 ఇల్లు కాలి బూడిదయ్యాయి . విషయం తెలుసుకున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం జానం పేట గ్రామానికి చెందిన అభయ్ దళిత్ సేవా సొసైటీ ద్వారా 30 వేల రూపాయల నగదు , 70 కేజీల బియ్యం, బట్టలు, నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో కుమ్మరి వెంకటేశ్వర్లు, రామటెంకి బాబు, మాధరి రాజు, రావు, గంగ పూరి వినయ్ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: