మన్యం టీవీ చర్ల:
ఈరోజు చర్ల మండలం లో టిఆర్ఎస్ పార్టీ కార్యాలయం ముందు టిఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు పోలిన లంక రాజు ఆధ్వర్యంలో కేంద్రం తెలంగాణలో పండిన వరి ధాన్యం కొనుగోలు చేయాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన రైతు నిరసన దీక్ష కార్యక్రమం చేపట్టారు. ఈ నిరాహారదీక్ష కార్యక్రమంలో పాల్గొన్న టిఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి నక్కిన బోయిన శ్రీనివాస్ యాదవ్, చర్ల సర్పంచ్ కాపుల కృష్ణార్జున రావు, మహిళా అధ్యక్షురాలు పోలురి సుజాత సీనియర్ నాయకులు ముమ్మినేని అరవింద్ ,ఇరస వడ్ల రాము, బీసీ సెల్ అధ్యక్షులు దొడ్డి సూరిబాబు, ఎస్సీ సెల్ అధ్యక్షులు వరప్రసాద్, సర్పంచ్ కొరం నాగేంద్ర, , పొడియం మురళి,మండల యూత్ నాయకులు కాకి అనిల్ , ముమ్మినేని సత్య సంప న్, తోట మల్ల రవి, సింగ సంతోష్, గోరంట్ల వెంకటేశ్వర రావు, సిద్ది రాజు, బట్ట కొమరయ్య, వాసం హనుమంతు, ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.
Post A Comment: