మన్యం మనుగడ, మంగపేట.
మంగపేట మండలం లోని తిమ్మంపేట గ్రామము లో జరిగిన కటుకోజు నరసింహమూర్తి దశ దిన కర్మ సందర్బంగా మృతుడు నర్సింహామూర్తి కూతురు బాల్య స్నేహితులు తిమ్మంపేట లో విద్యనభ్యసించిన 2009 పదవతరగతి బ్యాచ్ అందరూ మీకు అండగా మేము ఉన్నాము అంటూ 13,250.రూపాయలు తండ్రిని కోల్పోయి దుఃఖం లో ఉన్న రమ్య కు ఇచ్చి ఇటువంటి అప్పుడు దైర్యం గా ఉండాలంటూ ఓదార్చారు.
Post A Comment: