CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా టిపిసిసి పిలుపుమేరకు మహాధర్నా.

Share it:

 



కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా టిపిసిసి పిలుపుమేరకు మహాధర్నా.

 ఆహ్వానం

రేపు ది 12-04-2022 న ఉదయం 10.30 నిమిషాలకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటి పిలుపు మేరకు జిల్లా కాంగ్రెస్ కమిటి ఆద్వర్యంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్, విద్యుత్ చార్జీల పెంపు మరియు వరి ధాన్యం కొనుగోలు విషయములో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం, ఖమ్మం రూరల్ మండలాల కాంగ్రెస్ పార్టీ, నాయకులు కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా టిపిసిసి పిలుపుమేరకు మహాధర్నా కార్యక్రమం ఈ నాలుగు మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కూసుమంచి మండల కేంద్రానికి రేపు ఉదయం 10 గంటల 30 నిమిషాలకు రాగలరని మనవి. కావున జిల్లా కాంగ్రెస్ నాయకులు, అనుబంద సంఘ అద్యక్షులు, కార్యవర్గ సభ్యులు, బ్లాక్/మండల/పట్టణ కాంగ్రెస్ అద్యక్షులు, కార్యవర్గ సభ్యులు, నగర కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు అదిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమమును జయప్రదం చేయగలరు. 

                ఇట్లు

  పాలేరు నియోజకవర్గ కాంగ్రెస్ కమిటీ 🙏🙏🙏🙏

Share it:

TS

Post A Comment: