గుండాల ఏప్రిల్ 27(మన్యం మనుగడ) ఘనంగా ప్రారంభమైన టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ కార్యక్రమంలో పార్టీ మహిళా ప్రజాప్రతినిధులు సందడి చేశారు. ఆళ్ల పల్లి మండల ఎంపిపి మంజు భార్గవి, మణుగూరు ఎంపీపీ విజయ కుమారి, బూర్గంపాడు జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత తో పాటు మిగతా మహిళా నేతలు ప్లీనరీలో సందడిగా గడిపారు. పార్టీ ఆవిర్భావ ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు
Post A Comment: