మన్యం మనుగడ కరకగూడెం: కరకగూడెం తహసీల్దారుగా ఉషాశారదా ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. గతంలో చండ్రుగొండ మండలంలో తహశీల్దారుగా పనిచేసి ఇటీవల జరిగిన బదిలీల్లో భాగంగా నేడు కరకగూడెం తహసిల్దార్ కార్యాలయంలో పూర్తి భాద్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిత్యం అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి తన వంతుకృషి చేస్తానని తెలిపారు.
Post A Comment: