మన్యం టివి మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం, రామానుజవరం,తీర్లపూరం గ్రామ పంచాయతీ లలో ఎంపీపీ కారం.విజయకుమారి,ఎంపీటీసీ పాయం లక్ష్మయ్య,నిధుల ద్వారా రామానుజవరం గ్రామంలో 150 మీటర్లు, కొండయిగూడెం గ్రామంలో 300మీటర్లు,తిర్లపూరం గ్రామంలో 150 మీటర్లు,మొత్తం 600 మీటర్ల త్రాగునిరు పైపు లైన్ పనులను ప్రారంభించారు. ఎండాకాలన్నీ దృష్టిలో ఉంచుకుని గ్రామ పంచాయితీ ప్రజలకు త్రాగునీరు అందించుటకు పైపు లైన్ మరమ్మత్తులు చేసి,ప్రతి ఒక్కరికి త్రాగుని అందేలా చూడడం జరుగుతుంది అని ఎంపీపీ తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ కారం.విజయ కుమారి, ఎంపీటీసీల జిల్లా కార్యదర్శి కోటేశ్వరరావు,పాయం.కామరాజు,ఎంపీపీ కారం. విజయకుమారి ఎంపీటీసీలు పాయం లక్ష్మయ్య,రామారావు, కో ఆప్షన్ సభ్యులు జావిద్ పాషా,ఉప సర్పంచ్ సురేష్,ఆర్ డబ్ల్యు ఎస్,ఏ ఈ అరుంధతి, వార్డు సభ్యులు మండరి. అదయ్య,కోరస.లష్మిదేవి, మడకం.భద్రమ్మ,సుధీపోగు.లక్ష్మణ్,బొగ్గుల.వెంకటేశ్వర్లు,రమాదేవి,గ్రామస్తులు,జగ్గు.వీరయ్య,నడికొప్పుల.సిద్దు,ఎడారి,సురేష్ శ్రీకాంత్ పాల్గొన్నారు.
Post A Comment: