మన్యం మనుగడ, ఆంద్రప్రదేశ్:
చాట్రాయి మండలం చనుబండ లో నకిలీ నోట్ల చలామణి కలకలం.
రెండు రోజులుగా పలు దుకాణాల్లో వ్యాపారులకు వస్తున్నాయి కొన్ని అసలు నోట్లతో నకిలీ స్థానికులు గుర్తించలేకమోసపోతున్నారు...
చిన్నపాటి టిఫిన్ సెంటర్ ను కూడా వదలని దొంగ నోట్లు మార్చే అక్రమార్కులు
దొంగ నోట్లు మార్చి ప్రణాళిక తో వీటిని కొంతమంది అక్రమార్కులు చెలామణి చేస్తున్నారు.
చనుబండ లో శ్రీ రామనవమి నాలుగు రోజులు జరిగే తిరునాళ్ళులో దొంగనోట్లు చలామణి అవుతాయి ఏమోనని ఆందోళన చెందుతున్న వ్యాపారులు.
Post A Comment: